నాగ్ తో ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిపోయిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం నాగార్జున స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ని అడిగారట. అయితే ప్రవీణ్ సత్తారు అందుకు ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు గా తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.
Also Read
ప్రవీణ్ సత్తారుతో మూవీ ఆగిపోవడంతో ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రత తగ్గాక ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు. నాగార్జున ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా నిర్మించనున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..