Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం ఇకపై మస్తాన్ సాయి పై చేస్తానని ప్రకటించింది. ఇక తన వలన ఇబ్బంది పడ్డ రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది అని ఆమె అంన్నారు.
Kangana Ranaut Cafe: ప్రేమికుల దినోత్సవం రోజున కంగనా సొంత రెస్టారెంట్ ఓపెనింగ్
Also Read
రాజ్ తరుణ్ పేరెంట్స్ కి కూడా క్షమాపణలు చెప్పింది లావణ్య. ఇక తాను బతికి ఉంటానో లేదో తెలియడం లేదని పేర్కొన్న ఆమె తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. నేను బతికి ఉండగానే రాజ్ తరుణ్ ఒక్క అవకాశం ఇస్తే క్షమాపణ చెప్పాలి అని ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి, అబార్షన్ చేయించి తప్పించుకు తిరుగుతున్నాడని తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసింది. లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేయగా పోలీసులు వీరు ఇరువురూ కలిసి కొన్నాళ్ళు ఉన్నారని పోలీసులు గుర్తించారు.
- Tags
- lavanya
- Masthan Sai
- Raj Tarun
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..