Hema Malini: నా భర్త చనిపోయాడనే చేసే ప్రచారం క్షమించరానిది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో ధర్మేంద్ర చనిపోయాడు అని చేసే ప్రచారం క్షమించరానిది అని ఆయన సతీమణి హేమమాలిని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని అన్నారు. “బాధ్యత కలిగిన ఛానెల్స్ బతికి ఉండి, చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా ప్రచారం చేయగలవు?” అని ఆమె ప్రశ్నించారు. “ఇది కచ్చితంగా అగౌరవపరచడమే, అలాగే ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించడమే” అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read : Dharmendra Death: మా నాన్న చనిపోలేదు.. చంపేయకండి !
Also Read
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
- Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
“దయచేసి మా కుటుంబానికి గౌరవం ఇవ్వండి, మాకు కొంత ప్రైవసీ ఇవ్వండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
ధర్మేంద్ర ఈ ఉదయం 8:30 సమయంలో చనిపోయారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ధర్మేంద్ర మృతి అనే వార్తలు ఒకసారిగా తెర మీదకు వచ్చాయి. అయితే, అది నిజం కాదు అని తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆయన కుమార్తెలలో ఒకరైన ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “దయచేసి మా కుటుంబానికి కాస్త ప్రైవసీ ఇవ్వండి” అని ఆమె కోరారు. ఆమె పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ధర్మేంద్ర సతీమణి హేమమాలిని సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన భర్త చనిపోయాడు అంటూ చేస్తున్న ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!