Chiranjeevi: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై వాటికి నో ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన చిరు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. గత రెండు మూడేళ్లుగా చిరంజీవి రీమేక్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇది చూసిన అభిమానులు దయచేసి రీమేక్స్ చేయడం మానేయమని కోరుకున్న విషయం కూడా తెలిసిందే. అయినా సరే చిరు భోళాశంకర్ లాంటి రీమేక్ చేసి అభిమానులను నిరాశపరిచాడు. ఈ మూవీ రిజల్ట్ చూసిన చిరు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇకనుంచి ఆయన రీమేక్స్ చేయనని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
Vijay Devarakonda: ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు
Also Read
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
తాజాగా ఒక నిర్మాత మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ పట్టుకుని చిరంజీవిని కలిశారట. కానీ, చిరు నిర్మొహమాటంగా నో చెప్పేసారని సమాచారం. ఇకపై రీమేక్స్ చేయకూడదని మెగాస్టార్ నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో అభిమానులు ఆనందపడుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు ఎలా ఉండేయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో ఏదో మిస్ అవుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తప్ప చిరు చేసిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భోళా శంకర్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే చిరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాక్. ఏది ఏమైనా ఇన్నాళ్లకు అభిమానుల బాధను చిరు అర్థం చేసుకున్నాడని ఫాన్స్ అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఏంటి?
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?