Health Tips : రాత్రి పూట లైట్ వేసుకుని నిద్రిస్తే చాలా ప్రమాదం: ఆండ్రూ ఫిలిప్స్
- ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా.. పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపించే అంశం నిద్ర
- లైట్లను ఆర్పకుండానే నిద్రపో ప్రమాదమన్న ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్శిటీ పరిశోధకులు
- ది లాన్సెట్ రీజినల్ హెల్త్-యూరోప్ జర్నల్లో కథనం ప్రచురణ
- యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఆండ్రూ ఫిలిప్స్ వివరణ
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెబుతుంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. వేరే పనుల ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. అయితే మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపించే అంశం నిద్ర. కానీ మనం ఎలా నిద్ర పోతున్నామన్నది ముఖ్యం. రాత్రిపూట లైట్లు ఆర్పి నిద్రించడం సహజంగా చేసే పని. అయితే కొందరు లైట్లను ఆర్పకుండానే నిద్రపోతుంటారు. అయితే ఇది మంచిది కాదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. రాత్రిపూట లైట్ వెలుతురులో నిద్రించే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఎక్కువగా ఉంటుందట.
READ MORE: Bengaluru traffic: వాహనదారులకు గుడ్న్యూస్.. ఇకపై రెడ్సిగ్నల్ దాటినా నో ప్రోబ్లం!
Also Read
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం, ది లాన్సెట్ రీజినల్ హెల్త్-యూరోప్ జర్నల్లో ప్రచురించబడింది. అధ్యయనం ప్రధాన రచయిత, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఆండ్రూ ఫిలిప్స్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. “రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతికి గురికావడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రాత్రిపూట కాంతికి గురికావడం వల్ల మన సిర్కాడియన్ రిథమ్కు అంతరాయం కలుగుతుంది. దీంతో ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది చివరికి టైప్ 2 మధుమేహానికి దారి తీస్తుంది.” అని పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా..
అధ్యయనం ఎలా చేశారు?
ఈ అధ్యయనాన్ని సుమారు 85 వేల మందిపై చేశారు. టైప్ 2 డయాబెటిస్ లేని 85 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లైట్ కాంతికి గురయ్యేలా చేశారు. దాదాపు 13 మిలియన్ గంటల లైట్ సెన్సార్ డేటా నుంచి సమాచారాన్ని విశ్లేషించారు. అధ్యయనం ప్రారంభించినప్పుడు ఈ పాల్గొనేవారికి టైప్ 2 డయాబెటిస్ లేదు. తొమ్మిదేళ్లుగా కొనసాగిన ఈ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
తాజావార్తలు
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
-
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!