పాక్లో ఏంటి ఇది..? మరీ ఇంత బరితెగింపా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును తీసి తమ జోలికి వస్తే చెప్పుతో కొడతానని ఆ యువకులకు వార్నింగ్ ఇచ్చింది. ఇంత జరుగుతున్నా బాధితులకు అండగా ఒక్కరూ నిలబడలేదు. పాక్ స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న ఈ సంఘటన జరిగింది.
ఆగస్టు 14వ తేదీన మినార్ ఈ పాకిస్థాన్ వద్ద టిక్టాక్ చేస్తున్న మహిళపై 400 మంది దాడి చేశారు. ఆమెను బంతిలా గాల్లోకి విరిసి వికృతానందం పొందారు. అక్కడితో ఆగకుండా కొంత మంది ఆమె వస్త్రాలను చించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో విపరీతంగా వైరస్ అవుతోంది. చివరికి దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్పందించాల్సి వచ్చింది. అల్లరి మూకలోని అందరిపై కేసులు పెట్టాలని ఆదేశించే వరకూ బాధితురాలి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. మరోవైపు… తాలిబన్ల పాలనలో మహిళలకు భద్రత ఉండదని ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. మరి పాకిస్థాన్లో జరుగుతున్నదేమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. పాక్ మహిళల దుస్థితి గురించి ఎవరూ మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మినార్ ఈ పాకిస్థాన్ వద్ద టిక్టాకర్పై, ఆటోలో వెళ్తున్న మహిళలకు వేధింపులు ఒకే రోజు జరిగాయి. మరీ ముఖ్యంగా పాక్ స్వతంత్ర దినోత్సవం నాడే జరిగాయి.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
-
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!