Wife Kills Husband: భార్య చేతిలో భర్త హత్య.. ప్రియుడితో కలిసి కుట్ర
- భార్య చేతిలో మరో భర్త బలి..
- ప్రియుడి కోసం సాంబార్లో విషం పెట్టి చంపిన భార్య..
- లోకేశ్వరన్, అమ్ముబీని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అయితే, స్థానికంగా నివసిస్తున్న రసూల్ అనే డ్రైవర్ భార్య అమ్ముబీ, తన ప్రియుడు లోకేశ్వరన్తో కలిసి ఈ ప్లాన్ రూపొందించి అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, రసూల్, అమ్ముబీ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక, రసూల్ తరచూ ఆమెతో గొడవ పడుతుండటంతో, అమ్ముబీకి అదే గ్రామానికి చెందిన సెలూన్ షాప్ నడిపిస్తున్న లోకేశ్వరన్తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ తరుచూ కలుస్తున్నట్లు భర్త రసూల్ గుర్తించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
Read Also: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఇక, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన అమ్ముబీ, లోకేశ్వరన్తో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ముందుగా దానిమ్మరసంలో పురుగుమందు కలిపిన ఆమె, భర్త తాగనని చెప్పడంతో ఆ తర్వాత సాంబార్లో కలిపి ఇచ్చింది. ఈ విషం ఉన్న సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేపట్టారు. కాగా, దర్యాప్తులో వాట్సాప్ వాయిస్ మెసేజ్లు లభించాయి. వాటిలో అమ్ముబీ తన ప్రియుడితో మాట్లాడుతూ, నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మరసంలో కలిపా.. అది తాగకపోయే సరికి.. తర్వాత సాంబార్లో కలిపా, చచ్చాడు అని పేర్కొనడంతో పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!