Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
- సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి
- ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్న స్కామర్లు
- చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ 'ఘోస్ట్ హ్యాకర్లు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు. వాస్తవానికి, స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు. అలాంటి హ్యాకర్లను ఘోస్ట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. స్కామర్లు అనేక విధాలుగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఈ పద్ధతి కొత్తది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇందుకోసం హ్యాకర్లు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచి ఎవరి మరణవార్త వచ్చిన వెంటనే యాక్టివ్ అవుతున్నారు. హ్యాకర్లు ఈ మొత్తం కథనాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
READ MORE: Sobhita: ఖరీదైన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ఘోస్ట్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఒకరి మరణం గురించి తెలిసిన వెంటనే ఘోస్ట్ హ్యాకర్లు వారి వివరాలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. మరణించిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఇతర ఖాతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు..వారి సోషల్ మీడియాను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. దీని తర్వాత వారు నగదు దోచేందుకు పాత ట్రిక్స్ను అవలంబిస్తారు. వారు హార్డ్ పాస్వర్డ్లను క్రాక్ చేయడానికి, భద్రతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
READ MORE: Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..
ఈ హ్యాకర్లు చేతిలో ఉన్న చనిపోయిన వ్యక్తి యొక్క సమాచారం ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్పామ్, స్కామ్ లేదా హానికరమైన సందేశాలను పంపడానికి సులభంగా యాక్సెస్ను పొందుతుంది. ఈ హ్యాకర్లకు ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాధించడం. మరణించిన వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డ్లు, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్ల యొక్క అతిపెద్ద లక్ష్యం గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆన్లైన్ ఖాతాలు. మరణించిన వ్యక్తి యొక్క అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలను తిరిగి పనిచేసేలా చేసి వారి వివరాలు తీసుకుంటారు. దానికి తోడు వారి మొబైల్ నంబర్ను కూడా పొందుతారు. దీని ద్వారా వారి పని ఇంకా సులభంగా మారుతుంది. అందుకే వారి నంబరును బ్లాక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: లార్డ్స్ వన్డేలో అరుదైన మైలురాయిని అందుకున్న రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!