Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
- సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి
- ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్న స్కామర్లు
- చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ 'ఘోస్ట్ హ్యాకర్లు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు. వాస్తవానికి, స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు. అలాంటి హ్యాకర్లను ఘోస్ట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. స్కామర్లు అనేక విధాలుగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఈ పద్ధతి కొత్తది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇందుకోసం హ్యాకర్లు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచి ఎవరి మరణవార్త వచ్చిన వెంటనే యాక్టివ్ అవుతున్నారు. హ్యాకర్లు ఈ మొత్తం కథనాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
READ MORE: Sobhita: ఖరీదైన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఘోస్ట్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఒకరి మరణం గురించి తెలిసిన వెంటనే ఘోస్ట్ హ్యాకర్లు వారి వివరాలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. మరణించిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఇతర ఖాతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు..వారి సోషల్ మీడియాను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. దీని తర్వాత వారు నగదు దోచేందుకు పాత ట్రిక్స్ను అవలంబిస్తారు. వారు హార్డ్ పాస్వర్డ్లను క్రాక్ చేయడానికి, భద్రతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
READ MORE: Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..
ఈ హ్యాకర్లు చేతిలో ఉన్న చనిపోయిన వ్యక్తి యొక్క సమాచారం ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్పామ్, స్కామ్ లేదా హానికరమైన సందేశాలను పంపడానికి సులభంగా యాక్సెస్ను పొందుతుంది. ఈ హ్యాకర్లకు ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాధించడం. మరణించిన వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డ్లు, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్ల యొక్క అతిపెద్ద లక్ష్యం గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆన్లైన్ ఖాతాలు. మరణించిన వ్యక్తి యొక్క అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలను తిరిగి పనిచేసేలా చేసి వారి వివరాలు తీసుకుంటారు. దానికి తోడు వారి మొబైల్ నంబర్ను కూడా పొందుతారు. దీని ద్వారా వారి పని ఇంకా సులభంగా మారుతుంది. అందుకే వారి నంబరును బ్లాక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!