Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
- సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి
- ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్న స్కామర్లు
- చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ 'ఘోస్ట్ హ్యాకర్లు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు. వాస్తవానికి, స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు. అలాంటి హ్యాకర్లను ఘోస్ట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. స్కామర్లు అనేక విధాలుగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఈ పద్ధతి కొత్తది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇందుకోసం హ్యాకర్లు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచి ఎవరి మరణవార్త వచ్చిన వెంటనే యాక్టివ్ అవుతున్నారు. హ్యాకర్లు ఈ మొత్తం కథనాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
READ MORE: Sobhita: ఖరీదైన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా
Also Read
- Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
ఘోస్ట్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఒకరి మరణం గురించి తెలిసిన వెంటనే ఘోస్ట్ హ్యాకర్లు వారి వివరాలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. మరణించిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఇతర ఖాతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు..వారి సోషల్ మీడియాను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. దీని తర్వాత వారు నగదు దోచేందుకు పాత ట్రిక్స్ను అవలంబిస్తారు. వారు హార్డ్ పాస్వర్డ్లను క్రాక్ చేయడానికి, భద్రతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
READ MORE: Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..
ఈ హ్యాకర్లు చేతిలో ఉన్న చనిపోయిన వ్యక్తి యొక్క సమాచారం ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్పామ్, స్కామ్ లేదా హానికరమైన సందేశాలను పంపడానికి సులభంగా యాక్సెస్ను పొందుతుంది. ఈ హ్యాకర్లకు ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాధించడం. మరణించిన వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డ్లు, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్ల యొక్క అతిపెద్ద లక్ష్యం గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆన్లైన్ ఖాతాలు. మరణించిన వ్యక్తి యొక్క అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలను తిరిగి పనిచేసేలా చేసి వారి వివరాలు తీసుకుంటారు. దానికి తోడు వారి మొబైల్ నంబర్ను కూడా పొందుతారు. దీని ద్వారా వారి పని ఇంకా సులభంగా మారుతుంది. అందుకే వారి నంబరును బ్లాక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!