Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
- సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి
- ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్న స్కామర్లు
- చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ 'ఘోస్ట్ హ్యాకర్లు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు. వాస్తవానికి, స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు. అలాంటి హ్యాకర్లను ఘోస్ట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. స్కామర్లు అనేక విధాలుగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఈ పద్ధతి కొత్తది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇందుకోసం హ్యాకర్లు సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచి ఎవరి మరణవార్త వచ్చిన వెంటనే యాక్టివ్ అవుతున్నారు. హ్యాకర్లు ఈ మొత్తం కథనాన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
READ MORE: Sobhita: ఖరీదైన ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్తో శోబిత ఫోటోలు.. చైతన్య రియాక్షన్ చూశారా
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఘోస్ట్ హ్యాకర్లు ఎలా పని చేస్తారు?
ఒకరి మరణం గురించి తెలిసిన వెంటనే ఘోస్ట్ హ్యాకర్లు వారి వివరాలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. మరణించిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఇతర ఖాతాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఉదాహరణకు..వారి సోషల్ మీడియాను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను సేకరిస్తారు. దీని తర్వాత వారు నగదు దోచేందుకు పాత ట్రిక్స్ను అవలంబిస్తారు. వారు హార్డ్ పాస్వర్డ్లను క్రాక్ చేయడానికి, భద్రతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నిస్తారు.
READ MORE: Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..
ఈ హ్యాకర్లు చేతిలో ఉన్న చనిపోయిన వ్యక్తి యొక్క సమాచారం ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు స్పామ్, స్కామ్ లేదా హానికరమైన సందేశాలను పంపడానికి సులభంగా యాక్సెస్ను పొందుతుంది. ఈ హ్యాకర్లకు ముఖ్యమైన లక్ష్యం డబ్బు సంపాధించడం. మరణించిన వ్యక్తుల సమాచారాన్ని దొంగిలించడం ద్వారా వారి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డ్లు, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ హ్యాకర్ల యొక్క అతిపెద్ద లక్ష్యం గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆన్లైన్ ఖాతాలు. మరణించిన వ్యక్తి యొక్క అన్ని సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలను తిరిగి పనిచేసేలా చేసి వారి వివరాలు తీసుకుంటారు. దానికి తోడు వారి మొబైల్ నంబర్ను కూడా పొందుతారు. దీని ద్వారా వారి పని ఇంకా సులభంగా మారుతుంది. అందుకే వారి నంబరును బ్లాక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!