Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్.. లక్ష పెట్టుబడి పెడితే రూ. 34 లక్షలకు పైగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stock: ఏ స్టాక్ ఎప్పుడు అద్భుతాలు చేస్తుందో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుందో ఊహించడం సాధ్యం కాదు. మార్కెట్లో అలాంటి అద్భుతాలు చేసిన స్టాక్లు చాలా ఉన్నాయి. అలాంటి స్టాక్లలో గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్టాక్ ఒకటి. ఇది స్వల్పకాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్గా ఉద్భవించింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారి షేర్ల విలువ ప్రస్తుతం రూ. 34 లక్షలకు పైగా పెరిగింది.
READ MORE: Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం
Also Read
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
గ్రావిటా ఇండియా ఉత్పత్తి పోర్ట్ఫోలియోను పరిశీలిస్తే.. 3,346% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఒకప్పుడు ఇది ఒక రీసైక్లింగ్ సంస్థ. ఇది ప్రధానంగా సీసం, అల్యూమినియం, ప్లాస్టిక్ రీసైక్లింగ్లో ప్రత్యేకత కలిగి ఉండేది. 1992లో స్థాపించిన ఈ కంపెనీ వ్యాపారం భారతదేశంతో పాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర ఖండాలలో విస్తరించి ఉంది. ఆయా దేశాల్లో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. కాగా.. 11 సెప్టెంబర్ 2020న, ఈ గ్రావిటా ఇండియా షేరు ధర కేవలం రూ. 49.30గా ఉండేది. అది ఇప్పుడు రూ. 1699కి పెరిగింది. దీని ప్రకారం.. కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 3,346 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఒక పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల క్రితం అంటే 2020 సెప్టెంబర్ 11న ఈ స్టాక్లో రూ. 49 చొప్పున లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 34,46,000కి పెరిగి ఉండేది.
READ MORE: West Bengal : వెస్ట్ బెంగాల్లో షాకింగ్ ఘటన – బాలికపై గ్యాంగ్ రేప్
తాజాగా గ్రావిటా ఇండియా స్టాక్ రోజంతా లాభాలతో ట్రేడ్ అయి చివరకు లాభాలతో ముగిసింది. ఇది రూ.1657.80 వద్ద ప్రారంభమైంది. ఆపై ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊపందుకుంది. 2.49% లాభంతో రూ.1699 వద్ద ముగిసింది. దీని ప్రభావం కంపెనీ మార్కెట్ విలువపై కూడా కనిపించింది. కంపెనీ విలువ రూ.12330 కోట్లకు పెరిగింది. ఈ స్టాక్ యొక్క 52 వారాల గరిష్ట స్థాయి రూ.2700 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.1379.65.
గమనిక: స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!