Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్.. లక్ష పెట్టుబడి పెడితే రూ. 34 లక్షలకు పైగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stock: ఏ స్టాక్ ఎప్పుడు అద్భుతాలు చేస్తుందో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుందో ఊహించడం సాధ్యం కాదు. మార్కెట్లో అలాంటి అద్భుతాలు చేసిన స్టాక్లు చాలా ఉన్నాయి. అలాంటి స్టాక్లలో గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్టాక్ ఒకటి. ఇది స్వల్పకాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్గా ఉద్భవించింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారి షేర్ల విలువ ప్రస్తుతం రూ. 34 లక్షలకు పైగా పెరిగింది.
READ MORE: Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
గ్రావిటా ఇండియా ఉత్పత్తి పోర్ట్ఫోలియోను పరిశీలిస్తే.. 3,346% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఒకప్పుడు ఇది ఒక రీసైక్లింగ్ సంస్థ. ఇది ప్రధానంగా సీసం, అల్యూమినియం, ప్లాస్టిక్ రీసైక్లింగ్లో ప్రత్యేకత కలిగి ఉండేది. 1992లో స్థాపించిన ఈ కంపెనీ వ్యాపారం భారతదేశంతో పాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర ఖండాలలో విస్తరించి ఉంది. ఆయా దేశాల్లో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. కాగా.. 11 సెప్టెంబర్ 2020న, ఈ గ్రావిటా ఇండియా షేరు ధర కేవలం రూ. 49.30గా ఉండేది. అది ఇప్పుడు రూ. 1699కి పెరిగింది. దీని ప్రకారం.. కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 3,346 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఒక పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల క్రితం అంటే 2020 సెప్టెంబర్ 11న ఈ స్టాక్లో రూ. 49 చొప్పున లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 34,46,000కి పెరిగి ఉండేది.
READ MORE: West Bengal : వెస్ట్ బెంగాల్లో షాకింగ్ ఘటన – బాలికపై గ్యాంగ్ రేప్
తాజాగా గ్రావిటా ఇండియా స్టాక్ రోజంతా లాభాలతో ట్రేడ్ అయి చివరకు లాభాలతో ముగిసింది. ఇది రూ.1657.80 వద్ద ప్రారంభమైంది. ఆపై ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊపందుకుంది. 2.49% లాభంతో రూ.1699 వద్ద ముగిసింది. దీని ప్రభావం కంపెనీ మార్కెట్ విలువపై కూడా కనిపించింది. కంపెనీ విలువ రూ.12330 కోట్లకు పెరిగింది. ఈ స్టాక్ యొక్క 52 వారాల గరిష్ట స్థాయి రూ.2700 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.1379.65.
గమనిక: స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!