బంగారం కొనాలని అనుకొనేవారికి భారీ ఊరట.. ఈరోజు స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. 10 గ్రాముల పై కేవలం రూ.50 రూపాయలు తగ్గింది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 62,950కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది..కిలో వెండి ధర ఇవాళ రూ.700 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. 76,000స్థాయికి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,600గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది..
బంగారం తగ్గితే.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి 76,000కి చేరింది.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,000.. బెంగళూరులో రూ. 72,750గా ఉంది..అన్ని నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..