Site icon NTV Telugu

Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

Gld

Gld

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 100 పెరిగి.. రూ. 57,800కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,050కి చేరింది.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది…. కిలో పై రూ. 100 తగ్గి 75,600కి చేరింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,480గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది..

వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.100 తగ్గి,75,600కి చేరింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,600.. బెంగళూరులో రూ. 72,900గా ఉంది.. ఈరోజు ధరలు షాకిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version