Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు బ్యాడ్న్యూస్. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,280లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది.
జూన్ 19 నుంచి 23 వరకు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 70, 300, 200, 400లుగా తగ్గుతూ వచ్చింది. జూన్ 24న రూ. 150 పెరిగిన బంగారం ధర.. 25న స్థిరంగా ఉంది. జూన్ 26న రూ. 100 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉంటాయి.
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
Also Read: Health Tips : రోజూ లిప్ స్టిక్ వేసుకుంటారా? ఇది మీ కోసమే..!
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,430గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,670 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 70,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,900లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,200లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,250గా ఉండగా.. హైదరాబాద్లో రూ. 75,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,200ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Renuudesai : తన కొడుకు అకిరా నందన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్..
తాజావార్తలు
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్