Rakesh Reddy
Author- NTV Telugu-
Earthquake: లేహ్-లడఖ్లో భూకంపం.. 4 గంటల్లో రెండవసారి కంపించిన భూమి
Earthquake: లేహ్-లడఖ్లో మరోసారి భూకంపం సంభవించింది. నాలుగు గంటల్లో రెండోసారి ఇక్కడ భూమి కంపించింది. మధ్యాహ్నం 2.16 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. -
Mumbai Police: ముసలోళ్లను చంపి ముప్పై ఏళ్లుగా పరారీలోనే.. కానీ ముంబై పోలీసుల చేతికి చిక్కాడు
Mumbai Police: లోనావాలాలో వృద్ధ దంపతుల హత్య కేసులో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడు తన పేరు, గుర్తింపును దాచిపెట్టి గత కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు. -
Nikki Tamboli: కుర్రాళ్లకు అందాల గాలం వేస్తున్నావా పాప
-
Assam Floods: అస్సాంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరదలు.. నిరాశ్రయులైన 34 వేల మంది
Assam Floods: బిపార్జోయ్ తుఫాను ఉత్తరాదిని వణికిస్తోంది. గుజరాత్లో విధ్వంసం సృష్టిస్తోంది. బిపార్జోయ్ కారణంగా అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలోని 7 జిల్లాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. -
Pakistan: నీళ్లల్లో దూకి మరీ రిపోర్టింగా.. జర్నలిస్ట్ అంటే నువ్వే బాసూ…
Pakistan: పాకిస్థాన్లోని కరాచీలో వైరల్గా మారిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అతని ఫన్నీ రిపోర్టింగ్ ప్రజలను నవ్వించింది. ఈ వింత టెక్స్ట్ కారణంగా పాకిస్థానీ రిపోర్టర్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాడు. -
Viral : ‘ఆదిపురుష్’ హనుమంతుడిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే
Viral : గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. నటులు ప్రభాస్, సైఫ్ అలీఖాన్, దేవదత్ నాగే, నటి కృతి సనన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. -
Kedarnath Disaster: కేదార్నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు
Kedarnath Disaster: కేదార్నాథ్ ధామ్లో వరదలు సంభవించి నేటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ నేటికీ 2013 జ్ఞాపకాలు గుర్తుకు వస్తే గుండె వణికిపోతుంది. అందరూ కలిసి ఆ విషాదాన్ని ఎదుర్కొన్నారు. -
PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
PM Modi America Visit: ప్రపంచ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ స్థాయి ఎంత పెరిగిందో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ప్రజాదరణను బట్టి అంచనా వేయవచ్చు. -
Teeth: మీ పళ్లు పచ్చగా ఉన్నాయా.. ఇలా చేయండి ముత్యాల్లా మారుతాయి
Teeth: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. దీంతో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. శీతల పానీయాలు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్ మొదలైనవి ప్రజలు ఎల్లప్పుడూ తీసుకుంటున్నారు. -
Newly Married Girl: పెళ్లై వారం అయింది… మార్కెట్ వెళ్తానని చెప్పి ప్రియుడితో చెక్కేసింది
Newly Married Girl: పెళ్లి తర్వాత వధువు అత్తవారింటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉన్న నగలు, సొమ్ము తీసుకుని తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లింది. అలా వెళ్లిన తమ బిడ్డ కనిపించడం లేదన్న వార్త విన్న కుటుంబీకులు కంగారు పడిపోడిపోయారు.
తాజావార్తలు
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
-
Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!