Rakesh Reddy
Author- NTV Telugu-
Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపైనే విపక్షాల ఫోకస్
Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ తుఫానుగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. -
Rajasthan: హోటల్లో మంత్రి మేనల్లుడి గూండాయిజం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న పోలీసులు
Rajasthan: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఓ మంత్రి మేనల్లుడు ఓ హోటల్లో గూండాయిజం చేశాడు. హోటల్ను ధ్వంసం చేసిన ఈ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రతాప్ సింగ్ ఖాచారివాస్ మేనల్లుడు హర్షదీప్ ఖాచరివాస్. -
Landslide: రాయ్గఢ్లో విరిగిపడిన కొండచరియలు.. గ్రామం మొత్తం సమాధి
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు. -
Urusa Javed: ఏం ఉర్ఫీ నువ్వే అనుకుంటే.. నీ చెల్లి నిన్ను మించి చూపిస్తుందిగా..
-
Earthquake: మిజోరంలో అర్ధరాత్రి కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Earthquake: మిజోరంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున 1:08 గంటలకు నాగోపా ప్రాంతంలో ప్రజలు ప్రకంపనలు సృష్టించారు. -
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
WhatsApp: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ ప్రతి వ్యక్తికి అత్యవసరమైనదిగా మారింది. కాసేపు అది పనిచేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
Vandebharat: రైల్వే శాఖ ప్రయాణికుల సౌలభ్యం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ వాటిని తప్పుగా ఉపయోగిస్తే మాత్రం మీరు ఇబ్బందులకు గురికాక తప్పదు. -
Car Accident: అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం.. జనం పైకి దూసుకెళ్లిన కారు..9మంది మృతి
Car Accident: గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ వేగంగా వచ్చిన కారు జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 నుంచి 20 మంది వరకు గాయపడ్డారు. -
Sai Dharam Tej: మెగా షాక్.. నటనకు బ్రేక్ ప్రకటించిన సాయి ధరమ్ తేజ్?
Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 6 నెలల పాటు నటనకు విరామం ప్రకటించారు. 2021 సంవత్సరంలో జరిగిన ఘోర ప్రమాదంలో చావు అంచుల దాకా వెళ్లి.. బతికి బయటపడ్డాడు సాయి తేజ్. -
Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్ఫార్మర్ పేలి 10 మంది మృతి
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!