Rakesh Reddy
Author- NTV Telugu-
Supreme Court: ఆత్మహత్యకు ప్రేరేపించినా శిక్షకు అర్హులే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: ఓ కీలక కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు. బాధితులకు వేరే మార్గం లేకుండా పోయి, ప్రేరేపించిన వెంటనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించవచ్చని కోర్టు ఈ కేసులో పేర్కొంది. -
Crocodile : రోడ్డు దాటుతున్న మొసలి.. సెకనులో తప్పించుకున్న ఉద్యోగి
Crocodile : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తుపానుగా మారింది. తుఫానుకు మిచాంగ్ అని పేరు పెట్టారు. ఇది చెన్నైకి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. -
Rajyavardhan Rathore : నేను మాఫియాను వేటాడి తింటాను.. రెచ్చిపోయిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
Rajyavardhan Rathore : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాని నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్టీ నేతలు నేరస్తులను హెచ్చరిస్తున్నారు. -
Pakistan: పాపం పండింది.. వెంటిలేటర్ కు చేరుకున్న 26/11 దాడుల ప్రధాన కుట్రదారు
Pakistan: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల రహస్య హత్యల మధ్య ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ కూడా ఆసుపత్రిలో చేరాడు. -
NCRB : దేశంలో మహిళలపై భారీగా వేధింపులు.. గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్
NCRB : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 4 శాతం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది మహిళలపై మొత్తం 4,45,256 కేసులు నమోదయ్యాయి. -
Cyclone Michaung: ఏపీ వైపు దూసుకొస్తున్న మిచాంగ్.. తమిళనాడులో విధ్వంసం
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. -
Udhayanidhi Stalin : ఎన్నికల తర్వాత మరోసారి సనాతన్ పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. ఏమన్నాడంటే ?
Udhayanidhi Stalin : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ చరిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. బీజేపీ అఖండ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీ సంబరాల్లో మునిగితేలుతుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ షాక్కు గురయ్యాయి. -
Sanjay Raut : ఈవీఎంలు వద్దు .. బ్యాలెట్ పేపర్లే ముద్దు
Sanjay Raut : దేశంలో మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. -
Election Results : మూడు రాష్ట్రాల బీజేపీ గెలుపులో.. మహిళలే కింగ్మేకర్లు
Election Results : ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో ప్రజాకర్షక వాగ్దానాలు చేసింది. వీటిలో రుణమాఫీ, ఉచిత విద్యుత్, నగదు పథకం, ఎల్పీజీ సిలిండర్పై సబ్సిడీ వంటివి ప్రముఖమైనవి. -
Election Results: వసుంధర నుండి కేసీఆర్ వరకు ఓడిన ఈ ఐదుగురు దిగ్గజాల పరిస్థితి ఏమవుతుంది ?
Election Results: రాజస్థాన్ నుంచి తెలంగాణ వరకు ఆదివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాలు చాలా మంది నేతలకు భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపాయి. కొందరికి దిక్కుతోచని పరిస్థితిగా మారింది.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?