Rakesh Reddy
Author- NTV Telugu-
Indian Navy: హౌతీ ఉగ్రవాదుల దాడి.. 22 మంది భారతీయులను రక్షించిన నేవీ
Indian Navy: హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి తర్వాత పనామా జెండాతో కూడిన నౌకకు భారత నావికాదళం వేగంగా సహాయం చేస్తుంది. నేవీ సత్వర స్పందన కారణంగా, 22 మంది భారతీయులతో సహా 30 మంది సిబ్బంది ప్రాణాలు రక్షించబడ్డాయి. -
PM Modi: రెండ్రోజులు.. ఆరు ర్యాలీలు.. నేడు మహారాష్ట్రలో మోడీ భారీ ఎన్నికల ప్రచారం
PM Modi: లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండు దశల పోలింగ్ పూర్తయింది. దీంతో ఇప్పుడు మూడో విడత ఎన్నికల బరిలోకి అన్ని పార్టీల నేతలు రంగంలోకి దిగారు. -
Jammu : నదిలో పడ్డ కారు.. నలుగురు మృతి… ముగ్గురు సేఫ్
Jammu : జమ్మూకశ్మీర్లో ఆదివారం సాయంత్రం టవేరా వాహనం నదిలో బోల్తా పడిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
Uttarpradesh : యూపీలోని 10 జిల్లాల్లో నీటి ఎద్దడి.. ఆందోళనలో రైతులు
Uttarpradesh : యూపీలో రానున్న రోజుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. తక్కువ వర్షపాతం కారణంగా సాగునీటికి కొరత ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పొలాలకు సాగునీరు అందడం లేదనే భయం నెలకొంది. -
Lok Sabha Election : ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న భద్రతా దళాల బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఇద్దరు మృతి, 12మందికి గాయాలు
Lok Sabha Election : గోపాల్గంజ్ నుంచి సుపాల్కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు. -
Uttarpradesh : మూడు రోజులుగా మహిళ డిజిటల్ అరెస్ట్.. తన ఖాతానుంచి రూ.1.48కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Uttarpradesh : మీరు అరెస్ట్ అనే పదాన్ని విని ఉండవచ్చు, కానీ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో డిజిటల్ అరెస్ట్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. -
Sanjay Raut : ఇద్దరిని ప్రధానులుగా చేయాలా.. నలుగురిని చేయాలా అన్నది మా ఇష్టం
Sanjay Raut : దేశంలో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏడు దశల్లో జరగాల్సిన ఎన్నికలకు రెండు దశలు పూర్తయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. -
Aravind Kejriwal : ఢిల్లీ సీఎంకు మద్దతుగా ఆప్ నేతలు… వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో పాదయాత్ర
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఈరోజు (ఏప్రిల్ 28) 'వాక్ ఫర్ కేజ్రీవాల్' వాకథాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. -
Manipur : మణిపూర్లో మళ్లీ హింస.. ఇంఫాల్లో కాల్పులు.. దెబ్బతిన్న ఇళ్లు
Manipur : మణిపూర్లో హింస చల్లారడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మెయిటీ కమ్యూనిటీల మళ్లీ కుల వివాదం రాజుకుంది. ఈ కారణంగా గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. -
Om Fahad : టిక్టాక్ స్టార్ దారుణ హత్య.. కెమెరాలో చిత్రీకరణ
Om Fahad : ఇరాకీ టిక్టాక్ స్టార్ ఓం ఫహద్ తూర్పు బాగ్దాద్లోని జోయునా జిల్లాలో అర్థరాత్రి తన ఇంటి వెలుపల దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ఘటన కెమెరాలో రికార్డయింది.
తాజావార్తలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!