Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో విజృంభిస్తున్న డయేరియా..
- విజయనగరం జిల్లా గుర్లలో విజృంభిస్తున్న డయేరియా..
- రాత్రి నుంచి ఇప్పటి వరకు మరో 22 కేసులు నమోదు..
- ఇప్పటి వరకు గ్రామంలోనే చికిత్స అందించి 58 మందిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరోచనాలతో గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాకపోవడంతో.. వంద మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. కాగా, కలుషిత నీరు తాగడం వలనే డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై కూడా దృష్టి పెట్టిన అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే, గత రాత్రి నుంచి ఇప్పటి వరకు మరో 22 మందికి డయేరియా కేసులు నమోదు అయ్యాయి.. వారు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: CM Chandrababu: ఏపీలో వర్షాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది'
కాగా, మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరిలించగా.. రోగుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే, డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గుర్ల గ్రామంలో పరిస్థితిపై ఆరా తీశారు. డయేరియాను అదుపు చేసేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించి గ్రామంలో క్లోరినేషన్ జరిపించాలని వెల్లడించారు. గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చే వరకు డాక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చర్యలతో కొంత మేర బాధితులు భాకోలుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!