అంతర్రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు.
విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్ , సీలేరు ఎస్సై రంజిత్ , సీసీఎస్ ఎస్సై హిమగిరిలు సారధ్యంలో నాలుగు బృందాలు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతీయులను భయాందోళనకు గురిచేస్తున్న గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో జరుగుతున్న దారిదోపిడీలను అరికట్టడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
సోమవారం తెల్లవారుజామున ఘాట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా గత నెల 23 న సప్పర్ల రెయినేజ్ వద్ద కారును అపహరించిన ఘటనలో కీలకనిందితులుగా ఉన్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమెల బ్లాక్ ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంపీపీ -65 గ్రామానికి చెందిన నీలకంఠ బిశ్వాస్ ( 21 ) , హరేన్ బిశ్వాస్ ( 26 ) , ఎంపీవీ -41 గ్రామానికి చెందిన సుశాంతాయ్ ( 22 ) , ఎంపీనీ -73 గ్రామానికి చెందిన మహేష్ సర్కార్ ( 21 ) లు ఉన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ అశోక కుమార్ తెలిపారు. దొంగల నుంచి ఎరుపు రంగు హుండా వెన్యూ కారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!