Andhra Premier League: నేటి నుంచి విశాఖలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. షెడ్యూల్ ఇదే..!
- నేటి నుంచి విశాఖలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
- ప్రారంభించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
- ఏపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు ఫ్రీ ఎంట్రీ..
Andhra Premier League: విశాఖ వేదికగా ఈ రోజు సాయంత్రం ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభం కాబోతుంది. ఏసీఏ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఏపీఎల్ సీజన్ -4 ఓపెనింగ్ సెర్మనీకి ముఖ్యఅతిథులుగా కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, హీరో వెంకటేష్ హాజరు కానున్నారు. అయితే, ఎపీఎల్ సీజన్ -4కి హీరో విక్టరీ వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల లైవ్ పెర్పామెన్స్ ఇవ్వనున్నారు.
Read Also: Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా..
Also Read
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
- Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
- Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..
అయితే, ఏపీఎల్ సీజన్ -4 టోర్నీ తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ – అమరావతి రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం 7:30 నిమిషాలకు ఏపీఎల్ సీజన్ -4 లో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకలు ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఏపీఎల్ సీజన్ -4 మ్యాచులు వీక్షించేందుకు ఏసీఎ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించారు. ప్రేక్షకులకు స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ఎంట్రీకి అవకాశం ఉంది. ఏపీఎల్ సీజన్ -4లో ఏడు జట్లు తలపడబోతున్నాయి.
Read Also: Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం!
ఇక, ఏపీఎల్ సీజన్ 4లో జరిగే 25 మ్యాచులో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ జరుగుతాయి. ఏపీఎల్ సీజన్ -4లో విజయవాడ సన్ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్ , అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు పోటీ పడనున్నాయి. కాగా, ప్లేయర్స్ ను ప్రోత్సహించటానికి భారీ స్థాయిలో ప్రైజ్ మనీని కూడా నిర్వహకులు ప్రకటించారు. ఏపీఎల్ సీజన్ -4 విన్నర్ జట్టుకి రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, రన్నరప్ టీమ్ కి రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!