Maruthi Mahalakshmi: నా సంతానం ఎవరిదో తేల్చండి.. సీఎంకు పూర్వ పీఠాధిపతి రెండో భార్య విజ్ఞప్తి!
- సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారు
- సంతానం ఎవరిదో తేల్చండి
- సీఎంకు పూర్వ పీఠాధిపతి రెండో భార్య విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా పోస్టుల విఫరీత ధోరణలు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారసులు, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహలక్ష్ముమ్మను కూడా వదిలిపెట్టలేదు. తనపై సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారని, తన సంతానంపై వస్తున్న నిందలను నివృత్తి చేసేందుకు డిఎన్ఏ టెస్టులు చేసి వాస్తవాలు వెల్లడించాలంటూ సీఎంను కోరడం సంచలనం కలిగిస్తోంది. నాలుగేళ్ళుగా తనపై ప్రత్యర్ధులు ఇష్టాను సారంగా ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెడుతూ చేస్తున్న ప్రచారాలపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అటు పోలీసులు గానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు గానీ చర్యలు తీసుకోకపోవడంతో వారు చెలరేగిపోతున్నారని మారుతీ మహలక్షుమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Also Read
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఫ్యూటీ సీఎం మొదలు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఇకనైనా స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పూర్వ పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహలక్ష్మమ్మ కోరుతున్నారు. ఈమేరకు ఆమె విడుదల చేసిన ఓ సెల్పీ వీడియో కలకం రేపుతోంది. ఒక తల్లి తనపై వచ్చిన ఆరోపణల నేపత్యంలో తన సంతానం ఎవరిదో తేల్చమని కోరడం బ్రహ్మంగారి మఠలంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని మరోమారు స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం తనపై చేస్తున్న దుష్ప్రచారాలను భరించలేకపోతున్నానని, తనపై అమానవీయ తప్పుడు ప్రచారాలు చేసి మానసికంగా హింసించే కంటే తన ప్రత్యర్ధులకు తనను రాళ్లతో కొట్టి ఒక్కసారిగా చంపేందుకు అవకాశం, వారికి రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోడంతో చివరకు తన సంతానం ఎవరో.. ప్రభుత్వ పెద్దలే తేల్చాలంటూ గురు పత్ని సంచలన ప్రకటన చేయడం బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న సోషల్ మీడియా దాడులను మరో మారు బట్టబయలు చేసింది.
తాజావార్తలు
-
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!