Maruthi Mahalakshmi: నా సంతానం ఎవరిదో తేల్చండి.. సీఎంకు పూర్వ పీఠాధిపతి రెండో భార్య విజ్ఞప్తి!
- సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారు
- సంతానం ఎవరిదో తేల్చండి
- సీఎంకు పూర్వ పీఠాధిపతి రెండో భార్య విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా పోస్టుల విఫరీత ధోరణలు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారసులు, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహలక్ష్ముమ్మను కూడా వదిలిపెట్టలేదు. తనపై సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారని, తన సంతానంపై వస్తున్న నిందలను నివృత్తి చేసేందుకు డిఎన్ఏ టెస్టులు చేసి వాస్తవాలు వెల్లడించాలంటూ సీఎంను కోరడం సంచలనం కలిగిస్తోంది. నాలుగేళ్ళుగా తనపై ప్రత్యర్ధులు ఇష్టాను సారంగా ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెడుతూ చేస్తున్న ప్రచారాలపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అటు పోలీసులు గానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు గానీ చర్యలు తీసుకోకపోవడంతో వారు చెలరేగిపోతున్నారని మారుతీ మహలక్షుమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఫ్యూటీ సీఎం మొదలు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఇకనైనా స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పూర్వ పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహలక్ష్మమ్మ కోరుతున్నారు. ఈమేరకు ఆమె విడుదల చేసిన ఓ సెల్పీ వీడియో కలకం రేపుతోంది. ఒక తల్లి తనపై వచ్చిన ఆరోపణల నేపత్యంలో తన సంతానం ఎవరిదో తేల్చమని కోరడం బ్రహ్మంగారి మఠలంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని మరోమారు స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం తనపై చేస్తున్న దుష్ప్రచారాలను భరించలేకపోతున్నానని, తనపై అమానవీయ తప్పుడు ప్రచారాలు చేసి మానసికంగా హింసించే కంటే తన ప్రత్యర్ధులకు తనను రాళ్లతో కొట్టి ఒక్కసారిగా చంపేందుకు అవకాశం, వారికి రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేకపోడంతో చివరకు తన సంతానం ఎవరో.. ప్రభుత్వ పెద్దలే తేల్చాలంటూ గురు పత్ని సంచలన ప్రకటన చేయడం బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న సోషల్ మీడియా దాడులను మరో మారు బట్టబయలు చేసింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!