Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఏడుగురు..
- నెల్లూరు: సంగెం మండలం పెరుమన వద్ద రోడ్డు ప్రమాదం..
- హైవేపై టిప్పర్-లారీ ఢీకొని ఏడుగురు మృతి..
- కారులోని ఏడుగురు వ్యక్తులు స్పాట్ లోనే మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారును వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టడంతో.. ఆ కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం, అతి వేగంగా టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తర్వాత కారుని టిప్పర్ కొద్ది దూరం లాక్కెళ్లినట్టు తెలుస్తుంది.
Read Also: CPI Narayana: నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది..?
Also Read
అయితే, ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?