ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో యామినీ కృష్ణమూర్తి జన్మించారు. పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులు అందుకున్నారు.
Yamini Krishnamurthy: ప్రముఖ నృత్యకారిణి కృష్ణమూర్తి కన్నుమూత
- ప్రముఖ నృత్యకారిణి కృష్ణమూర్తి కన్నుమూత
- ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
![Yaminikrishnamurthy](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/08/YaminiKrishnamurthy-1024x576.jpg)
Yaminikrishnamurthy