Governor Haribabu: ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా రైతులంతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టాలన్నారు మిజోరాం గవర్నర్ హరిబాబు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి మురళీధరన్. ఆ ఆర్గానిక మేళాలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రకృతి వ్యవసాయ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ ఎక్కువగా చిరు ధాన్యాలు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Read Also: Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
కేంద్ర మంత్రి మురళీ ధరన్ మాట్లాడుతూ.. భారత దేశం నుండి ప్రపంచ దేశాలకు ఆర్గానిక్ ఉత్పత్తులు జరుగుతున్నాయ్. అనకాపల్లి బెల్లం కు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి అనకాపల్లి బెల్లంకి మార్కెట్ అయ్యేలా కృషి చేస్తాం అన్నారు. త్వరలో విశాఖలో జరగనున్న జీ 20 సదస్సు ప్రాంగణంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన చేపట్టాలన్నారు కేంద్రమంత్రి మురళీ ధరన్. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహిస్తున్నారు.
Read also: Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి
తాజావార్తలు
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!