పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం…
By Manohar
కర్నూలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట రాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. భార్య జయంతి కాపురానికి రాలేదని మనస్తాపంతో డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది గమనించిన సెంట్రీ కానిస్టేబుల్ నాగరాజు మంటలను ఆర్పీ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు జిజిహెచ్ కు తీసుకెళ్లారు. మంటలు అదుపు చేసేక్రమంలో కానిస్టేబుల్ నాగరాజుకు గాయాలు అయ్యాయి. రాజు కర్నూలు నివాసిగా గుర్తించారు. వెల్దుర్తి మండలం గుంటుపల్లి లో వివాహం చేసుకున్న రాజు భార్య కాపురానికి రావడంలేదని 6 నెలల క్రితం ఫిర్యాదు చేసాడు. ఎన్ని రోజులు గడిచిన భార్య రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
- Tags
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!