Gudivada Amarnath : చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే టీడీపీ హయాంలో ఎక్కువ అభివృద్జి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు పెట్టుబడిదారుల రాజధాని అని, ఉత్తరాంధ్ర రాయలసీమ మీద చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపార అని, ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. శాసనసభకు రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు లేదని న్యాయస్థానం చెప్పిందని, గౌరవ న్యాయస్థానం తీర్పును మేము గౌరవిస్తామని ఆయన అన్నారు. శాసనసభ వేదిక చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు.. అదే తీర్పు చంద్రబాబుకు ఎందుకు వర్తించదో నాకు అర్ధం కాలేదన్నారు.
శాసనసభ చట్టాలు చేయకపోతే ఇక మా పని ఏమిటో అర్థం కాలేదని, ప్రజాస్వామ్యంలో ఒక పిల్లర్ కు పని లేదని చెపితే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులు బిల్లు మళ్లీ ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లు ఈ సమావేశాల్లో పెడతమా వచ్చే సమావేశాల్లో పెడతమా అనేది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా సుజనా చౌదరి మాట్లాడుతున్నారని, కర్నూల్లో న్యాయ రాజధాని పెట్టాలని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రఘురామకృష్ణమరాజు వంటి జోకర్ బ్రోకర్ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?