Margani Bharat: ఇంకా హైదరాబాద్ను మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు..
- కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన మాజీ ఎంపీ మార్గని భరత్..
- చంద్రబాబు హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు..
- వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసినా, ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం: మార్గని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి.. హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది.. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు.. 9 హార్బర్స్ కు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో చేశాం కానీ ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చేద్దాం.. ఇది వాస్తవం, అప్పటి ఐటీ మంత్రి అమర్నాథను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్ కి తెలుసా అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అడిగారు.
Read Also: SambaralaYetiGattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ రిలీజ్
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇక, డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా సవాల్ అని మార్గని భరత్ సవాల్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల డెవలప్మెంట్ అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే.. జిందాల్ సంస్థను తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది.. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు.. పీపీపీ విధానంతో పబ్లిక్ ప్రాపర్టీ ఏది అని ప్రశ్నించారు. రూ. 2వ వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలో ప్రైవేటుపురం కాకుండా ఉంటాయన్నారు. నకిలీ మద్యం 3 నెలల నుంచి కొనసాగుతుందని ఐపీఎస్ అధికారులు చెప్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ తెలిపారు.
Read Also: Heart Attacks: ఈ ఐదు నియమాలు పాటిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని 80% తగ్గించవచ్చు..!
అలాగే, ఈ నెల 6వ తేదీన నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు జనార్థన్ విడుదల చేసిన వీడియోలో ఎవరు లేరని చెప్పారని భరత్ రామ్ చెప్పుకొచ్చారు. పోలీస్ కస్టడీ తర్వాత జోగి రమేష్ చేశానని అబద్ధాలు చెబుతున్నాడు.. రెండేళ్లుగా నకిలీ మధ్యం తయారు చేస్తున్నానని జనార్దన్ చెప్తుంటే.. దీనిపై సిట్ విచారణ పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణకు ఆదేశించండి అని కోరారు. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం బయటపడింది.. ఎవరి హాయంలో నకిలీ మద్యం అమలు అవుతుందో ప్రజలందరికీ తెలిసిందన్నారు. 16 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోందని మార్గని భరత్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!