Margani Bharat: ఇంకా హైదరాబాద్ను మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు..
- కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన మాజీ ఎంపీ మార్గని భరత్..
- చంద్రబాబు హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు..
- వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసినా, ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం: మార్గని భరత్
Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి.. హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది.. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు.. 9 హార్బర్స్ కు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో చేశాం కానీ ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చేద్దాం.. ఇది వాస్తవం, అప్పటి ఐటీ మంత్రి అమర్నాథను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్ కి తెలుసా అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అడిగారు.
Read Also: SambaralaYetiGattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ రిలీజ్
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఇక, డేటా సెంటర్ పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా సవాల్ అని మార్గని భరత్ సవాల్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల డెవలప్మెంట్ అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే.. జిందాల్ సంస్థను తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది.. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు.. పీపీపీ విధానంతో పబ్లిక్ ప్రాపర్టీ ఏది అని ప్రశ్నించారు. రూ. 2వ వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలో ప్రైవేటుపురం కాకుండా ఉంటాయన్నారు. నకిలీ మద్యం 3 నెలల నుంచి కొనసాగుతుందని ఐపీఎస్ అధికారులు చెప్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ తెలిపారు.
Read Also: Heart Attacks: ఈ ఐదు నియమాలు పాటిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని 80% తగ్గించవచ్చు..!
అలాగే, ఈ నెల 6వ తేదీన నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు జనార్థన్ విడుదల చేసిన వీడియోలో ఎవరు లేరని చెప్పారని భరత్ రామ్ చెప్పుకొచ్చారు. పోలీస్ కస్టడీ తర్వాత జోగి రమేష్ చేశానని అబద్ధాలు చెబుతున్నాడు.. రెండేళ్లుగా నకిలీ మధ్యం తయారు చేస్తున్నానని జనార్దన్ చెప్తుంటే.. దీనిపై సిట్ విచారణ పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణకు ఆదేశించండి అని కోరారు. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం బయటపడింది.. ఎవరి హాయంలో నకిలీ మద్యం అమలు అవుతుందో ప్రజలందరికీ తెలిసిందన్నారు. 16 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోందని మార్గని భరత్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!