Rammohan Naidu: మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తాం..
- దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం..
- 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు..
- మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తెస్తాం: రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్ పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో 24 విమానాశ్రయంలలో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి.. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారు. డీజీ యాత్ర ఒక విప్లవాత్మకమైన మార్పు.. ఈ సేవలు ద్వారా ప్రయాణికులు సులభతరంగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించవచ్చు అని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నా హోమ్ ఎయిర్ పోర్టు.. భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులు రాబోతున్నాయి.. అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖ నుంచి విజయవాడకు ఉదయం ఒక విమానం సేవలు ప్రారంభిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: Pragya Nayan Sinha : అందాలతో కుర్రకారును టెంప్టింగ్ చేస్తున్న ప్రగ్యా
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఇక, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి నా వంతు కృషి చేస్తాను అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మరో రెండు సంవత్సరాలలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి తీసుకొస్తాం.. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఆలోచన చేస్తానున్నాము.. విశాఖ ఎయిర్ పోర్టులో కార్గో సేవలను పెంపొందిస్తాం.. ప్రజలకు మంచి సేవలు అందించడంలో పౌర విమానయాన శాఖ ముందు ఉంటుంది.. దేశంలో ఎయిర్ పోర్టు సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. డీజీ యాత్ర యాప్ లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయి.. విమాన ప్రయాణికులు తప్పకుండా డీజీ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.. డీజీ యాత్ర ద్వారా ప్రయాణికులు సులభంగా విమాన ప్రయాణం చేయవచ్చును అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!