Rammohan Naidu: మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తాం..
- దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం..
- 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు..
- మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తెస్తాం: రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్ పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించాం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో 24 విమానాశ్రయంలలో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి.. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారు. డీజీ యాత్ర ఒక విప్లవాత్మకమైన మార్పు.. ఈ సేవలు ద్వారా ప్రయాణికులు సులభతరంగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించవచ్చు అని తెలిపారు. విశాఖ విమానాశ్రయం నా హోమ్ ఎయిర్ పోర్టు.. భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులు రాబోతున్నాయి.. అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖ నుంచి విజయవాడకు ఉదయం ఒక విమానం సేవలు ప్రారంభిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: Pragya Nayan Sinha : అందాలతో కుర్రకారును టెంప్టింగ్ చేస్తున్న ప్రగ్యా
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఇక, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి నా వంతు కృషి చేస్తాను అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మరో రెండు సంవత్సరాలలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి తీసుకొస్తాం.. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఆలోచన చేస్తానున్నాము.. విశాఖ ఎయిర్ పోర్టులో కార్గో సేవలను పెంపొందిస్తాం.. ప్రజలకు మంచి సేవలు అందించడంలో పౌర విమానయాన శాఖ ముందు ఉంటుంది.. దేశంలో ఎయిర్ పోర్టు సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. డీజీ యాత్ర యాప్ లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయి.. విమాన ప్రయాణికులు తప్పకుండా డీజీ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.. డీజీ యాత్ర ద్వారా ప్రయాణికులు సులభంగా విమాన ప్రయాణం చేయవచ్చును అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..