చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ ను ప్రారంభించారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించారు. చంద్రబాబు ఉన్నప్పుడు సంస్ధను ప్రారంభించారు… చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడింది అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారు. పిల్లల చదువు, పెళ్లి కోసం, ఎక్కువ మంది చిరు వ్యాపారులు అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకున్నారు. దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారు అని అన్నారు.
అయితే తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పాము. చెప్పినట్టే గత ఏడాది 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ సొమ్ము చెల్లించాము. రేపు 20 వేల లోపు ఉన్న వారందరికీ డిపాజిట్లు చెల్లిస్తున్నాము. అగ్రిగోల్డ్ లాంటి ఘటనలు జరిగితే ఏ ప్రభుత్వం తిరిగి బాధితులకు సొమ్ము చెల్లించిన దాఖలాలు లేవు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు దాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏటి అగ్రహారం లో కానిస్టేబుల్ తమ కుమార్తెతో మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము అని తెలిపారు.
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
కానీ లోకేష్ మాత్రం ఆ యువతి పై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఇట్లాంటి ప్రచారాల వల్ల బాధితులకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. బాధితురాలి భవిష్యత్తుకు ఇలాంటి తప్పుడు ప్రచారం మరింత ఇబ్బంది కలిగిస్తుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..