Site icon NTV Telugu

LIVE: పీఆర్సీ పై సీఎస్ సమీర్ శర్మ కీలక ప్రెస్ మీట్

ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్‌ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు.

Exit mobile version