సుప్రీంకోర్టుకి ఏపీ సీఎస్ వివరణ.. ఏం చెప్పారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. తెలిసారి కోర్టు ఎదుట హాజరైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నా అని పేర్కొన్నారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. “కోవిడ్” పరిహారం కోసం 49,292 దరఖాస్తులు వచ్చాయన్నారు. సుప్రీం కోర్టు ఎదుట వర్చువల్ గా హాజరయ్యారు. కోవిడ్ పరిహరం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
కోవిడ్ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ. 45 కోట్ల మేర బకాయిలు పెండింగులో పెట్టింది ఏపీ ప్రభుత్వం. పరిహారం చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చారు సీఎస్ సమీర్ శర్మ. 31 వేల దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే 28 వేల మందికి “కోవిడ్” పరిహారం ఇచ్చాం. తిరస్కరించిన 6 వేల దరఖాస్తులను కమిటీ సుమోటోగా తీసుకుని పరిష్కరిస్తుందని చెప్పారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తిరస్కరించిన దరఖాస్తుల్లో ఏమైనా లోపాలుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తాం. అర్హత ఉన్న దరఖాస్తుదారులందరికీ పరిహారం చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నారు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం. ఓ వారంలో అందరికీ డబ్బులు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఇకపై తానే వ్యక్తిగతంగా అందరు బాధితులకు పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు సీఎస్ సమీర్ శర్మ. రెండు వారాలు సమయం ఇస్తే… బాధితులకు పరిహారం అందించి.. అన్ని వివరాలు కోర్టుకు తెలియజేస్తా అన్నారు సమీర్ శర్మ. తదుపరి విచారణ ఫిబ్రవరి 4 కు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్.
తాజావార్తలు
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!