Site icon NTV Telugu

ఏపీలో కొత్త‌గా 121 క‌రోనా కేసులు న‌మోదు

ఏపీలో నిన్న‌టి కంటే… ఇవాళ క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్‌రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం… ఇవాళ 29,643 శాంపిల్స్‌ పరీక్షించగా.. 121 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క‌రు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు..

https://ntvtelugu.com/eetala-slams-kcr/

ఇదే సమయంలో 228 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,90,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075804 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 2059728 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14479 కు చేరిందని.. ప్రస్తుతం 1597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version