Amjad Basha: మైనార్టీల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను ఆదుకుంద వైఎస్సార్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మైనార్టీల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.
మైనార్టీలకు పొలిటికల్ ఎంపవర్ మెంట్ ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ పదవులిచ్చిన గొప్ప నేత జగన్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు ఇంతటి గుర్తింపు లేదన్నారు. విజయవాడలో హజ్ యాత్రికుల కోసం ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. మైనార్టీల కోసం సబ్ ప్లాన్ రూపొందించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ఉర్ధూని సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినందుకు కృతజ్ఞతలు. మరో ముప్పై ఏళ్లు సీఎంగా జగనే ఉండాలని అంజాద్ బాషా ఆకాంక్షించారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
సినీ నటుడు అలీ మాట్లాడుతూ …ఏపీలో ముస్లింలకు సీఎం జగన్ అన్ని రకాలుగా గుర్తింపునిస్తున్నారు. హజ్ యాత్రికులకు సాయం చేయడం సంతోషంగా ఉంది. నాంపల్లిలో హజ్ యాత్రికులకు హజ్ హౌస్ ఉంది.ఏపీలో కూడా ఇదే తరహాలో హజ్ హౌస్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా. ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అజాం మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. హజ్ యాత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటుచేశామన్నారు. హజ్ హౌస్ ఏర్పాటు అంశం పై సీఎంను కలుస్తాం అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!