Amjad Basha: మైనార్టీల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను ఆదుకుంద వైఎస్సార్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మైనార్టీల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.
మైనార్టీలకు పొలిటికల్ ఎంపవర్ మెంట్ ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ పదవులిచ్చిన గొప్ప నేత జగన్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు ఇంతటి గుర్తింపు లేదన్నారు. విజయవాడలో హజ్ యాత్రికుల కోసం ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. మైనార్టీల కోసం సబ్ ప్లాన్ రూపొందించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ఉర్ధూని సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినందుకు కృతజ్ఞతలు. మరో ముప్పై ఏళ్లు సీఎంగా జగనే ఉండాలని అంజాద్ బాషా ఆకాంక్షించారు.
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
సినీ నటుడు అలీ మాట్లాడుతూ …ఏపీలో ముస్లింలకు సీఎం జగన్ అన్ని రకాలుగా గుర్తింపునిస్తున్నారు. హజ్ యాత్రికులకు సాయం చేయడం సంతోషంగా ఉంది. నాంపల్లిలో హజ్ యాత్రికులకు హజ్ హౌస్ ఉంది.ఏపీలో కూడా ఇదే తరహాలో హజ్ హౌస్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా. ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అజాం మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. హజ్ యాత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటుచేశామన్నారు. హజ్ హౌస్ ఏర్పాటు అంశం పై సీఎంను కలుస్తాం అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?