విశాఖలో కుంగిన భూమి… ఆందోళనలో ప్రజలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ వాసులకు జవాద్ తుఫాన్ ముప్పు తప్పిందని అనుకునేలోగా మరో ముప్పు వచ్చిపడింది. విశాఖలోని ఆర్కే బీచ్లోని సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చింది. సముద్రం ముందుకు రావడంతో భూమి కోతకు గురైంది. చిల్ట్రన్ పార్క్లో అడుగుమేర భూమి కుంగిపోయింది. దీంతో పార్క్లోని బల్లలు ఒరిగిపోగా, ప్రహరీగోడ కూలిపోయింది. అటు పార్క్ బయట పది అడుగుల మేర భూమి కుంగిపోయి కనిపించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. బీచ్లో ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు.
Read: న్యూయార్క్ను భయపెడుతున్న ఒమిక్రాన్…
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
చిల్డ్రన్ పార్క్ వైపు ప్రజలను వెళ్లనివ్వుకుండా భారీకేడ్లు అడ్డుపెట్టారు. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. విశాఖకు జవాద్ ముప్పు తప్పిందని చెబుతున్నప్పటికీ సముద్రం ముందుకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!