కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు: వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి అథవాలే ఈరోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడు అని, వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని, కేంద్రం భాగస్వామ్యంతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీఎస్టీ రిజర్వేషన్లకు కొంత విఘాతం కలుగుతుందని, ఎలాంటి నష్టం జగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామని అథవాలే తెలిపారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని మరోసారి కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పీవోకే విషయంలో ఆయన ఘాటుగా స్పందించారు. పాక్ ఆక్రమిత కాశ్మిర్ భారత్ భూభాగమే అని, ఎప్పటికైనా తిరిగి ఇండియాలో విలీనం అవుతుందని అన్నారు. పాక్ పీవోకేను వీడితేనే రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని అన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలి అంటే కనీసం 15 ఏళ్లు పడుతుందని అన్నారు.
Read: ఐసిస్ కీలక హెచ్చరిక: వెతికి మరీ చంపుతాం…
Also Read
- Tags
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?