Warangal: టికెట్ విషయంలో గొడవ.. రైలులో టీసీపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో టీటీపై దాడి జరిగింది. ఎస్- 1 కోచ్లో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ కిరణ్కుమార్పై దాడికి పాల్పడ్డారు. టికెట్ విషయంలో ప్రయాణికుడికి రైల్వే టిటికి మద్య వాగ్వివాదం జరిగింది. టికెట్ లేకుంటే ఫైన్ చెల్లించాలన్న రైల్వే టీ టి పై దాడి చేసిన ప్రయాణికుడు దాడి చేశాడు. గాయాలపాలైన రైల్వే టీటీ కిరణ్ కుమార్ ను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన మహబూబాబాద్ కు చెందిన రవితేజను జిఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యవకుడు మేతిపట్ల సుమన్ పారిపోయాడు.
Also Read:Perni Nani: జనసేన ఆవిర్భావ సభపై పేర్నినాని సెటైర్లు.. అందుకే పవన్ సభ
వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్-1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీపై దాడికి పాల్పడడంతో కిరణ్కుమార్ గాయపడ్డారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో టీసీ కిరణ్కుమార్ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..