తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్రాజ్ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. స్పోర్ట్స్ డైరెక్టర్గా కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.
IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
- తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
- స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్రాజ్ను నియమకం
- జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్..
- స్పోర్ట్స్ డైరెక్టర్గా కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్..
- మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా రాధికాగుప్తా.
![Ias Tramsfers](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/IAS-Tramsfers-1024x576.jpg)
Ias Tramsfers