NTV Telugu Site icon

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

ఐపీఎల్‌ 2021 ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ బెంగ‌ళూరు, కోల్‌క‌తా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది కేకేఆర్‌ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యు), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చాకరవర్తి