తాలిబన్లతో పాక్ ఐఎస్ఐ చీఫ్ చర్చలు… వాస్తవమే… కానీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నాక తొలిసారిగా ప్రభుత్వ అధినేత ముల్లా అబ్దుల్ బరాదర్ను కలిశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా వస్తున్న వార్తలపై తాలిబన్ అధికార ప్రతినిధులు స్పందించారు. ముల్లా బరాదర్ను పాక్ ఐఎస్ఐ చీఫ్ కలిసిన మాట వాస్తవమే అని, ఇరు దేశాల మద్య ద్వైపాక్షి సంబందాలు మెరుగుపరుచుకోవడం కోసమే ఆయన ముల్లా బరాదర్ను కలిశారని, ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదని తాలిబన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పాక్తో సహా ఏ దేశం కూడా తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతించబోమని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తాలిబన్లు సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read: దారుణం: 24 ఏళ్ల తరువాత ఆ లిఫ్ట్ను తెరిచి చూస్తే…
Also Read
- Tags
తాజావార్తలు
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!