Tragedy: భార్య భర్తపై పడిన భారీ వృక్షం.. ఆ తరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: విధిని ఎవ్వరూ మార్చలేరు.. ఎప్పటికీ చెరిపేయలేరు.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఊపిరి పీల్చుకునేలోపే మరో ప్రమాదం పొంచిఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎవరూ గ్యారెంటీ కార్డు రాయలేదనడానికి మనం రోజూ ఓ ఉదాహరణ చూస్తూనే ఉంటాం. ఎక్కడో ఒకచోట.. మనిషి ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతున్నాడు. అనారోగ్యం బాగోలేక ఆసుపత్రికి వస్తే.. అక్కడ కూడా ప్రయాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు తనతో వున్న మనిషి దూరమవుతారని గ్రహించలేరు. అయితే.. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వస్తే మరో ప్రమాదం జరిగి చనిపోతుందని ఎవరు అనుకుంటారు.. చెట్టు కొమ్మ విరిగి మీపై పడుతుందని కలలోనైనా ఊహించారా? ఈ వీడియో చూస్తే అయ్యె అనక మానరు.
Read also: Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
అసలేం జరిగింది..
హైదరబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
Read also: KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారితో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు. ఆసుపత్రి లోపలికి సరళ దంపతులకంటే ముందే ఒక బైక్ అక్కడి నుంచి వెళ్లింది.. అయితే వీరు తరువాత అటు నుంచే ప్రయాణించారు. వీరిపై విధి వక్రీకరించింది. ఒక్కసారిగా భారీ వృక్షం వీరిద్దరపై పడటంతో సరళ భర్త అక్కడికక్కడే మృతి చెందారు. సరళకు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సరళను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్ ఫ్రాడ్..
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?