Site icon NTV Telugu

నగరంలో పబ్ లకు ఎక్సైజ్ శాఖ వార్నింగ్

ఇష్టం వచ్చినట్టుగా రణగొణ ధ్వనులతో పబ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నీ పబ్ లకు సౌండ్ పై ఆదేశాలు జారీ చేసింది ఎక్సయిజ్ శాఖ. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై ఆంక్షలు విధించింది ఎక్సైజ శాఖ. పబ్ లో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది.

https://ntvtelugu.com/minister-ktr-fires-on-central-government-neglect-telangana/

నగరంలోని ఆయా పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించే దిశగా జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ,పోలీసులు సూచనలు చేసింది. పబ్ లలో ఏవైనా శబ్ద కాలుష్యం ఫిర్యాదుదారులు ఉంటే 100కి డయల్ చేయాలని నగర పౌరులకు సూచించింది. జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసులు అధిక సంఖ్యలో క్లబ్‌లు/పబ్‌లు శబ్ద కాలుష్యాన్ని నిలిపివేసారు. అయితే కొన్ని ఎక్కువ వాల్యూమ్‌లతో పబ్ లు నడుస్తున్న సమాచారం మేరకు నగరంలో ఉన్న పబ్‌లలో నో డీ జే & నో లైవ్ బ్యాండ్‌ ఆదేశాలు జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు. డెసిబుల్స్ తక్కువగా ఉండేలా చూడాలని క్లబ్‌ల యజమానులను కోరారు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసులు.

Exit mobile version