Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు.. కాటన్ బాక్సుల్లో కార్మికుల శరీర భాగాలు
- పటాన్ చెరువులోని సిగాచి పరిశ్రమ పేలుడు..
- ఈ పేలుడులో చనిపోయిన వారి అవయవాలు మార్చురీకి తరలింపు..
- కార్మికుల శరీర భాగాలను సేకరించి.. 20 కాటన్ బాక్సులలో తెచ్చిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. సుమారు 20 కాటన్ బాక్సులలో అధికారులు తీసుకు వచ్చారు. ఈ కాటన్ బాక్సులను మార్చురీలో ఆస్పత్రి సిబ్బంది భద్రపరిచారు. DNA పరీక్షలు నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
Read Also: Disha Salian Case: దిశా సాలియన్ది ఆత్మహత్య.. హత్యకు ఆధారాలు లేవు..
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
మరోవైపు, సిగాచి పరిశ్రమలో పేలుడుపై నిపుణుల కమిటీ బృందం మూడు గంటలుగా ఘటన స్థలాన్ని పరిశీలిస్తుంది. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తుంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని నిపుణులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. డ్రయర్ పేలిన తర్వాత రియాక్టర్ కూడా పేలిందా.. సేఫ్టీ వాల్వ్ పని చేయలేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతితో మైక్రో సెల్యులోజ్ తయారు చేస్తున్నారా…? లేదా అనుమతి ఒకటి, తయారు చేసింది మరొకటా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్ళలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో తెలుసుకుంటున్నారు. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు?.. అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ నిపుణలు కమిటీ విచారణ చేస్తుంది.
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!