Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ అత్యున్నతమైన ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని తెలిపారు. దేశానికి సేవలు చేశారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. గొప్ప ప్రజాస్వామ్యవాది.. ప్రతి పక్షాల గొంతు నొక్కి, పత్రిక స్వేచ్ఛను హరించి ఎమర్జెన్సీ విదించినప్పుడు.. ఆర్ఎస్ఎస్ ను నిషేధించినప్పుడు, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
జనతా పార్టీ స్థాపనలో ఉన్నారని అన్నారు. జనతా పార్టీ ఆయన్ని ప్రధాన మంత్రి గా ప్రకటించి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ దళితున్ని ప్రధాని కాకుండా అడ్డుకుందన్నారు. విష ప్రచారం చేసి అయన ప్రధాని కాకుండా కాంగ్రెస్ చేసిందన్నారు. ఆయన స్ఫూర్తితో అనేక సంక్షేమ కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో.. యూత్, మహిళ, రైతు డిక్లరేషన్ ల పేరుతో గ్యారంటీలు ఇచ్చారో దమ్ము, దైర్యం, చిత్తశుద్ధి ఉంటే వాటిని అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!