Bandi Sanjay: ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం..
- ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక..
- తెలంగాణ ఏర్పాటు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని.. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెబుతూ టైం పాస్ చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్, సిరిసిల్లలో ధీన్ ధయాల్ ఉపాధ్యాయ పథకం ద్వారా 800 మందికి తొంభై రోజులు యువతి యువకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఉచిత శిక్షణ, ఉచిత భోజన సదుపాయం కల్పించామని తెలిపారు. 50 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25000 జాబ్ లకి నోటిఫికేషన్ ఇచ్చి 50000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెబుతూ టైం పాస్ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read also: MKC Kavitha: కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..
Also Read
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
రూ.7000 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని తెలిపారు. ఫీజు రీయంబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఆర్ఆర్ఆర్ టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఆర్ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుకన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అన్నారు. మన్మోహన్ సింగ్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని అని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ని రబ్బర్ స్టాంప్ చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, పీవీ నరసింహరావు,ప్రణవ్ ముఖర్జీ లని అవమానించారన్నారు. మన్మోహన్ సింగ్ కి బీజేపీ తగిన గౌరవం ఇచ్చిందన్నారు.
Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!