Cordon Search: మైలార్ దేవ్ పల్లిలో కార్డెన్ సెర్చ్.. ఆటో నిండా గుట్కా ప్యాకెట్లే..!
- మైలార్ దేవ్ పల్లి లో పోలీసులు కార్డన్ సర్చ్ ..
- 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సర్చ్..
- 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లులల్లో తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cordon Search: మైలార్ దేవ్ పల్లి లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. శాస్త్రీపూరం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పోలీసులు బలగాలు జల్లెడ పట్టారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లులల్లో తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. గంజాయి పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి సేవించడం, తరలించడం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్థ రాత్రులు రోడ్ల పై తిరిగే వారి తాట తీశారు. ప్రతి వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గుర్తించి షాక్ కు గురయ్యారు. ఆటోతో పాటు గుట్కాను సీజ్ చేశారు. షేక్ మహ్మద్ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్స్ ఎవరికోసం తరిస్తున్నారు.
Read also: Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఎప్పటి నుంచి గుట్కా ప్యాకెట్స్ వ్యవహారం నడుస్తున్నదానిపై ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగినా? మద్యం, డ్రగ్స్ సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. నిజామబాద్ లోని బైపాస్ రోడ్డులో గంజాయి పట్టుబడింది. ఓ ఖాళీ స్దలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసుల దాడి చేశారు. 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల వ్యవధిలో ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు 9 కిలోల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో 60 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులను ప్రశ్నించారు. ఈ కార్డన్ సెర్చ్లో ఎలాంటి సర్టిఫికెట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Indian Cricket Team: భారత్ చేరుకున్న టీమిండియా.. అభిమానులకు ట్రోఫీ చూపెట్టిన రోహిత్ శర్మ!
తాజావార్తలు
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!