Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..
- హైదరాబాద్ - చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం..
- ఎయిర్పోట్ సెక్యూరిటీతో బలవంతంగా విమానంలో నుండి దింపారు..
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ – చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం కారణం అధికారులు నిలిపివేశారు. అయితే ఉదయం 7:15 ని చెన్నై వెళ్ళాల్సిన విమానం మధ్నాహం అయినా కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం బోడింగ్ తీసుకున్న అనంతరం విమానంలో అరగంట ప్రయాణికులు కూర్చున్నారు. తర్వాత సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు తెలిపారు. అరగంట తరువాత లోపం అంటే ఎలా? ముందే చూసుకోవాలి కదా అంటూ ప్రయాణికులు విరుచుకుపడ్డారు. విమానం నుంచి దిగమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. విమాన యాజమాన్యాల తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇది సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
Also Read
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
విమానం సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. విమానం దిగే ప్రశక్తే లేదని అన్నారు. దీంతో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ రంగంలోకి దిగారు. యాణికులను విమానంలో నుండి బలవంతంగా టర్మినల్ వద్దకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయండ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7.15కు బయలు దేరాల్సిన విమానం మధ్యాహ్నం 12.30 అవుతున్నా సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఏంటిన ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు అనేకమంది అనారోగ్యంతో, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, బీపీ షుగర్, ఉన్నవాళ్లు ఉన్నారని, ఇబ్బంది గురవుతున్నట్లు తెలిపారు. ఉదయం నుండి ఎయిర్ పోర్ట్ లో బడిగాపులు కాస్తున్న ఎయిర్లైన్స్ అధికారులు ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
తాజావార్తలు
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!