Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..
- హైదరాబాద్ - చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం..
- ఎయిర్పోట్ సెక్యూరిటీతో బలవంతంగా విమానంలో నుండి దింపారు..
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ – చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం కారణం అధికారులు నిలిపివేశారు. అయితే ఉదయం 7:15 ని చెన్నై వెళ్ళాల్సిన విమానం మధ్నాహం అయినా కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం బోడింగ్ తీసుకున్న అనంతరం విమానంలో అరగంట ప్రయాణికులు కూర్చున్నారు. తర్వాత సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు తెలిపారు. అరగంట తరువాత లోపం అంటే ఎలా? ముందే చూసుకోవాలి కదా అంటూ ప్రయాణికులు విరుచుకుపడ్డారు. విమానం నుంచి దిగమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. విమాన యాజమాన్యాల తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇది సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
విమానం సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. విమానం దిగే ప్రశక్తే లేదని అన్నారు. దీంతో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ రంగంలోకి దిగారు. యాణికులను విమానంలో నుండి బలవంతంగా టర్మినల్ వద్దకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయండ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7.15కు బయలు దేరాల్సిన విమానం మధ్యాహ్నం 12.30 అవుతున్నా సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఏంటిన ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు అనేకమంది అనారోగ్యంతో, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, బీపీ షుగర్, ఉన్నవాళ్లు ఉన్నారని, ఇబ్బంది గురవుతున్నట్లు తెలిపారు. ఉదయం నుండి ఎయిర్ పోర్ట్ లో బడిగాపులు కాస్తున్న ఎయిర్లైన్స్ అధికారులు ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!