Warangal Market: ఏనుమాముల మార్కెట్కు ఐదు రోజులు సెలవు.. ఆందోళనలో రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Market: అసలే పండగ సీజన్ వున్న పంటను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పండుగను జరుపుకునే ఆనందంలో వున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడం జరిగి రైతుల కంట కన్నీరు వస్తుంది. వీటన్నింటిని తట్టుకుని వచ్చిన పంటను అమ్ముకుంటే పండగకు అయినా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామనుకునే రైతులకు చివరకు నిరాసేమిగింది. ఎప్పుడూ.. పండుగ సీజన్ ల్లో.. రైతులు, వారు తెచ్చిన పంటలతో నిండుగా ఉండే వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది.
Read also: Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఐదు రోజులు ఏనుమాముల మార్కెట్ బంద్ కానుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు నష్టాలు, మరో వైపు మార్కెట్లకు సెలవులు ప్రకటించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు (శుక్రవారం) బాబు జగ్జీవన్రాం జయంతి ఉండగా, శని, ఆదివారాలు మార్కెట్కు వారాంతపు సెలవులు కాగా.. అలాగే )సోమవారం) అమావాస్య, మంగళవారం ఉగాది సందర్భంగా ఏనుమాముల మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించారు. అనగా.. శుక్రవారం నుంచి మంగళవారం వరకు రైతులు ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావద్దని ఆఫీసర్లు సూచించారు. 10వ తేదీ బుధవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు.
Read also: Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
అంతే కాకుండా.. ఈ నెల 11,12, రంజాన్ పండుగ, 13, 14న శని, ఆదివారాలు వారాంతపు బంద్ అని మార్కె ట్ అధికారులు తెలిపారు. మొత్తం 9రోజులు మార్కెట్కు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉగాది పండుగ రానున్న సందర్భంగా.. ఎలా బతకాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుల గురించి ఆలోచించాలని, ఏనుమాముల మార్కెట్ ను ఐదు రోజులు సెలవు ప్రకటిస్తే.. తీసుకువచ్చిన పంటను ఐదు రోజులు ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకొచ్చిన పంటను అమ్మకునే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.
Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!