Cyber Frauds: అంతు చిక్కని సైబర్ మోసాలు.. మూడు రోజుల్లో 5 కోట్లు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Frauds: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటూ కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరొకరు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఆశ చూపి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటిని నమ్మిన వారందరికి నుంచి దొరికిన కాటికి దోచుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో రాను రాను పెరుగుతూనే ఉన్నాయి. వీరి బారిన బడిన కొందరు బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Vijay Thalapathy : విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతూ 3 రోజుల్లో రూ. 5 కోట్ల రూపాయలకు సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో బాధితులకు రూ. 2.5 కోట్లకు పైగా టోకరా పెట్టారు. అంతేకాకుండా.. కొందరు బాధితులకు లింక్ పంపుతూ ట్రేండిగ్ అంటూ వాళ్లను మాటలు కలిపి వారికి ఓటీపీ వస్తుందని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ ఓటీపీని చెబితే మీరు భారీగా డబ్బులు అకౌంట్ లో పడాయంటూ నమ్మించారు. దీంతో బాధితులు వారికి వచ్చిన ఓటీపీ చెప్పగానే ఖాతాల నుంచి నగదు మాయం చేస్తున్నారు. దీంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఓ కంపెనీ ఈ-మెయిల్ హ్యాక్ చేసి రూ. 22 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. లక్నోకు చెందిన పలువురిని చీటింగ్ చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. బాధితుల్లో న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులకు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం గమనార్హం అని పోలీసులు చెబుతున్నారు.
Aattam : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ ‘ఆట్టం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..