Hyderabad Crime: ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు యూ టర్న్ చేస్తుండగా రాంగ్ రూట్లో వెళ్తున్న బైక్ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీగా, గాయపడిన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్గా గుర్తించారు.
Read also: Valentines Night OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘వాలంటైన్స్ నైట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మలక్ పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్ లో సీఐ సాదిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్ ఉంటున్నారు. ఎల్బీనగర్లో ఓ కార్యక్రమానికి వెళ్లి మలక్పేటలోని తన క్వార్టర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు.. అయితే.. ఎల్బీనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు వున్నట్లు పోలీసులు గుర్తించారు. వినుషా శెట్టి పేరు పై కారు రిజిస్ట్రేషన్ ఉందని తెలిపారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ ఉండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన పోలీసులు తెలుపుతూ.. ముందగా వెళుతున్న కారు రాంగ్ రూట్ లో యూ టర్న్ తీసుకుంటుండగా వెనకనుంచి బైక్ పై వస్తున్న పోలీసులను గమనించిన కారు డ్రైవర్ డోర్ ఓపెన్ చేశాడు. దీంతో వెనకనుంచి వస్తున్న బైక్ ఒక్కసారిగా డోర్ కు తగిలింది. అందులో ప్రయాణిస్తున్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీ, నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్ కింద పడిపోయారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీ చనిపోగా.. ఖాజావలీ మొహినుద్దీన్ తీవ్ర గాయాలయ్యాయి.
SEBI Warning: సెబీ హెచ్చరిక.. అధిక రాబడిని క్లెయిమ్ చేస్తున్న కంపెనీల పట్ల జాగ్రత్త
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!