Jayashankar Bhupally: తుపాకీతో బెదిరించి మహిళ కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం..
- భూపాలపల్లి జిల్లా కాటారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో కలకలం..
- ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ అత్యాచారం..
- మహిళా హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఎస్సై పై లైంగిక వెధింపుల కేసు నమోదు..
- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayashankar Bhupally: పోలీసులంటే ఓ నమ్మకం.. ప్రజల ప్రాణాలను కాపాడుతారనే భరోసా. కానీ సబ్ ఇన్స్పెక్టర్ని చూస్తే ఆ స్టేషన్లోని వారికి చిరాకు.. చూసిన ఆడవాళ్ళను అనుభవించేదాకా వదలడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. తన సర్వీస్ రివాల్వర్తో బెదిరించి మరీ తన కోరిక తీర్చుకుంటాడు. అలాంటి సంఘటనే ఇది. తన సొంత స్టేషన్లోని లేడీ కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ సబ్ డివిజన్ లో ఈ పోలీసు అరాచకం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సహించలేని ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read also: Union Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేన్ రాసలీలలు ఒక్కొక్కడి బయటపడుతున్నాయి. పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ వరుసగా హత్యాచారం చేసినట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఆమెను తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు ఎవరికి చెప్పాలో తెలియక ఆత్మహత్యే సరణ్యమని భావించిన మహిళా హెడ్ కానిస్టేబుల్.. ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై భవాని సేన రాసలీలు వెలుగులోకి వచ్చాయి. మహిళా హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు షాక్ తిన్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. కాలేశ్వరం ఎస్సై భవాని సేన తన రివాల్వర్ తో మహిళా కానిస్టేబుల్ పై గురిపెట్టి పలుమార్లు హత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అర్ధరాత్రి అరెస్టు చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేనను విచారిస్తున్నారు. ఎస్సై పై లైంగిక వెదింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న రాత్రి కాళేశ్వరం పియస్ కు వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
RK Roja: రుషికొండ భవనాల వివాదంపై స్పందించిన రోజా.. అది తప్పా..?
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..