Bicycles on ORR: ఓఆర్ఆర్ ట్రాక్పై కిరాయి సైకిళ్లు.. గంటకు రూ.50 మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bicycles on ORR: ఔటర్ రింగ్ రోడ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై సైకిళ్లు పరుగెత్తనున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 24 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సోలార్ లూప్ టాప్ సైకిల్ ట్రాక్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అంతేకాకుండా, సైకిల్ ట్రాక్పై సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, దాని వెలుతురులో సౌకర్యవంతంగా సైకిల్పై ప్రయాణించే అవకాశాన్ని కల్పించడానికి ప్రత్యేక చొరవ తీసుకోబడింది. సొంతంగా సైకిళ్లు ఉన్నవారు ఈ ట్రాక్పై నేరుగా సైకిల్ నడపవచ్చని, లేని వారి కోసం అద్దెకు సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నార్సింగి హబ్లో మొదటి సైకిల్ స్టేషన్ను ఏర్పాటు చేశామని, 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లతో సహా దాదాపు 200 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో సైకిల్ అద్దెకు గంటకు రూ.50 వసూలు చేస్తున్నారు.
Read also: Kejriwal: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మరోసారి ఆదేశాలు..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. 24 కి.మీ ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్లో 4 చోట్ల సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేసి అందులో తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్రంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్లో అద్దెకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సైక్లింగ్ను ఇష్టపడే వారికి, ఫిట్నెస్ కోసం సైకిల్ తొక్కే వారికి అలాగే ఆఫీసులకు వెళ్లేందుకు ఇది రెట్టింపు ఉపయోగం కానుంది. సైకిల్ ట్రాక్లో ప్రతి కిలోమీటరు దూరాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సైకిల్ ట్రాక్లోకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సంకేతాలు, విద్యుత్ దీపాలు, మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురును అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Kejriwal: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మరోసారి ఆదేశాలు..
తాజావార్తలు
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!